సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా స్కూల్ చైర్ పర్సన్ నిశిత శర్మ హజరైయ్యారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ…
శంకర్పల్లి: అసెంబ్లీ ఎన్నికలకు మించి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్పల్లి మండల మున్సిపల్ కు చెందిన నాయకులు స్పీకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు…
అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ బదిలీల నేపథ్యంలో రచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని…
అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు.గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ‘స్వదేశీ…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం : తెలంగాణ ముచ్చట్లు కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నేలకొండపల్లి మండలం నుంచి ఉభయ జిల్లాల పర్యటన ప్రారంభించారు. తొలుత ముజ్జుగూడెం గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రేగుల చిన్నపుల్లయ్య భార్యను పరామర్శించారు. మెరుగైన…
డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. .. మైలవరం సమీపంలోని చీమలపాడు గ్రామంలో ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ మృతి చెందడంతో.. ఆయన పార్థివ…
సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.కాగా,…
వికారాబాద్ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గౌరవ వందనం స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
సభాపతిగా దళిత ముద్దు బిడ్డ గడ్డం ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన.._ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్…
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను లయ్యారు. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు సీఎం రేవంత్…