కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం..ఎలా అంటే? గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తొలి కాన్పుకు అయితే ఐదు వేలు, రెండో కాన్పుకు అయితే ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా…

307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 307 లో ఎన్ని ఎకరాలు ఉండే ? ప్రస్తుతం ఎన్ని…

టిఆర్ఎస్ కార్పొరేటర్ ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు:బిజెపి

సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణ,…

ప్రకృతి వైపరీత్యం ప్రభుత్వ తప్పా

బిఆర్ఎస్ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు -పది ఏండ్లు గా ఒక్క ప్రాజెక్ట్ పైనే దృష్టి -బిఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే కరువు -జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ …… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ తప్పుగా…

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూ రక్షణా బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విలువైన…

కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన

కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ…

లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలి

లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలి. -అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాల గురించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్…

హుజూర్ నగర్ ప్రభుత్వ ఐ.టి.ఐ కి రూ. 41.28 కోట్లు మంజూరు : నీటి పారుదల & పౌరసఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లో ఏటా 110 మంది విద్యార్థులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ఐటిఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటిఐ లో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్ లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ…

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇక లేనట్లే.

హైదరాబాద్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దయ్యాయి. కేంద్ర, రాష్ట్ర…

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత…

You cannot copy content of this page