బొల్లాపల్లి మండలం ఎన్నికల ప్రచారం లో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం చెంచుగుంట తండా, లింగంగుంట తండా, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, పాపాయిపాలెం, వీరపుకుంట తండా, మేకలదిన్నే తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు…
ఎన్ని పార్టీలు ఏకమైనా గెలిచేది వైయస్సార్ ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి …… సాక్షిత : కోవూరు మండలం పాటూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నెల్లూరు పార్లమెంటు…
స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా చిలకలూరిపేట :స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి కు వైఎస్ఆర్సిపి పార్టీ సముచిత స్థానాన్ని కల్పించింది. దరీయా వలికు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి లో…
అశ్వారావుపేట ముచ్చటగా మూడోసారి తెలంగాణలో వచ్చేది BRS ప్రభుత్వమే ప్రతి కార్యకర్తకు అండగా ఉందాం BRS వచ్చాక చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు తెలుపుదాం ప్రజాసేవ , నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం కుట్రలు చేయడం నాకు తెలియదు నిత్యం ప్రజల్లో…
central government is supporting the farmers in all ways రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మంగళవారం రోజు ఏర్పాటు…
The government organizes all the festivals with respect like nowhere else in the country దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని పండుగలను గౌరవించి ప్రభుత్వమే నిర్వహిస్తుంది..సర్వమతాల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం.రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు…
Congress government is coming రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేరాహుల్ గాంధీ జోడో యాత్ర కు దేశ ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారుకాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం *రోయ్యురు, శంకరాజు పల్లి నుండి 60మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక…