ఎన్ని పార్టీలు ఏకమైనా గెలిచేది వైయస్సార్ ప్రభుత్వమే

Spread the love

ఎన్ని పార్టీలు ఏకమైనా గెలిచేది వైయస్సార్ ప్రభుత్వమే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి

……

సాక్షిత : కోవూరు మండలం పాటూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేణుం బాక విజయ సాయి రెడ్డి కొవూరు శాసనసభ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ప్రారంభించారు,అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు పెత్తందారులకు పేద ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అందువలన ప్రజలందరూ పేదల పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలబడాలని కోరినారు.పై కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు విజయసేనారెడ్డి, సీనియర్ నాయకులు మధు రెడ్డి, ఆదిప రెడ్డి, సుధాకర్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి, పాలిచర్ల సుధాకర్ రెడ్డి, అబ్బాయి రెడ్డి,మండల బీసీ సెల్ అధ్యక్షులు కేత మల్లికార్జున్, వార్డు సభ్యులు పోట్ల ప్రసాద్, రామిశెట్టి శేషయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page