బ్యాంకులకు రూ.2000 నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయో తెలుసా?

Important update.. Do you know how many Rs.2000 notes have been returned to the banks? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న ప్రజలు తమ బ్యాంకు నుండి సెప్టెంబర్…

307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 307 లో ఎన్ని ఎకరాలు ఉండే ? ప్రస్తుతం ఎన్ని…

ఎన్ని పార్టీలు ఏకమైనా గెలిచేది వైయస్సార్ ప్రభుత్వమే

ఎన్ని పార్టీలు ఏకమైనా గెలిచేది వైయస్సార్ ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి …… సాక్షిత : కోవూరు మండలం పాటూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నెల్లూరు పార్లమెంటు…

ఆరు నెలలలో కరోనా ప్యాలెస్ కట్టిన కాకాణి…గిరిజనుల ఇల్లు కట్టడానికి ఎన్ని ఏళ్లు

తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ గిరిజన కాలనీలో నిలిచిపోయిన జగనన్న కాలనీ ఇళ్లను పరిశీలించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల ఇళ్లల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి నుండి ప్రతి రూపాయి కక్కిస్తామన్న సోమిరెడ్డి
Whatsapp Image 2024 01 10 At 2.13.06 Pm

ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు

ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆంధ్రప్రదేశ్ కి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలు పరిష్కారానికి కాల్9117-49-9117 హెల్ప్ లైన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోవూరు-ఎమ్మెల్యే ప్రసన్న

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని GHMC అధికారులు! స్పెషల్ గెస్ట్‌తో ఆఫీస్‌లోకి ఎంట్రీ..

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద, మురుగు భారీ మొత్తంలో వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి…

తక్షణమే అంటే.. ఎన్ని రోజులు

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి శీనన్న రైతు భరోసా యాత్ర అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రకు శ్రీకారం…

తక్షణం అంటే ఎన్ని నెలలు ముఖ్యమంత్రి గారు…!

తక్షణం అంటే ఎన్ని నెలలు ముఖ్యమంత్రి గారు…! సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో 45రోజుల క్రితం పర్యటించినప్పుడు పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులకు తక్షణమే ఎకరాకు రూ.లక్ష చొప్పున ఇస్తానన్నారు…. కానీ నేటికీ ఆ…

ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, మేమంతా చంద్రన్న వైపే ఉంటాం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యర్రగొండపాలెం పర్యటనను అడ్డుకోవాలని అధికార పార్టీ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, మేమంతా చంద్రన్న వైపే ఉంటాం అంటూ అంత పెద్ద గాలివానను తట్టుకొని మన నాయకుడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ…

You cannot copy content of this page