[1:04 PM, 4/27/2024] Sakshitha: సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బొక్క బొర్లా పడడం ఖాయం : ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి …[1:07 PM, 4/27/2024] Sakshitha: *సాక్షిత *…
-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో బోయారేవుల గ్రామంలో టిడిపిని వీడి వైఎస్సార్సీపీ లోకి 100 కుటుంబాల చేరికలు -బోయారేవుల గ్రామంలో టిడిపి నుండి వైసీపీ లోకి 100 కుటుంబాల చేరిక-వైసీపీలోకి ఊపు అందుకున్న చేరికలు-డమ్మీ చేరికలతో బుడ్డా అరుభాటాలు వెలుగోడు…
హైదరాబాద్: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్ఎలు, ఆ పార్టీ నేతలతో నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయ కత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు…
సంక్షేమానికి ఆకర్షితులై BRS లో చేరుతున్న ప్రతిపక్ష నాయకులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత :_ వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధులూర్ గ్రామం కాంగ్రెస్…
ఇప్పుడు మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం కోవిడ్ సమయంలో నియోజకవర్గ ప్రజలను వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోయిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఇప్పుడు తనపై, తమ నాయకులు సీఎం…
ప్రకాశం జిల్లా పొత్తుల కోసం వెంపర్లాడుతున్న ప్రతిపక్ష పార్టీలు – మంత్రి సురేష్.జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. ఎంతమంది గుంటనక్కల రాజకీయ నాయకులు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. 175 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టి గెలిచే…