10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. బుధవారం వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ…

నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో హయత్ నగర్, మాన్సూరాబాద్, నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం నిర్వహించడం…

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ,…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.

మీడియా ప్రతినిధులతో సమావేశమైన MLA మెచ్చా నాగేశ్వరరావు

సాక్షిత న్యూస్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటమండలం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథలు మీడియా ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులతో సమావేశమైన MLA మెచ్చా నాగేశ్వరరావు కోట్ల రూపాయలతో అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ది జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్…

వీఆర్ఏల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు

State IT and Municipal Administration Minister KTR had a meeting with the representatives of VRAs వీఆర్ఏల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వీఆర్‌ఏ సమస్యలపై చర్చకు సిద్ధమైన సర్కార్ 15…

You cannot copy content of this page