విశాఖలో నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. విశాఖపట్నంలో రేపు నామినేషన్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తానే సీఎం అవుతానన్నారు.…

ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న ప్రజాశాంతి పార్టీ.

సాక్షిత విశాఖపట్నం:.175 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ.మోడీ తొత్తులతో యుద్ధం..ప్రజాశాంతి పార్టీ సిద్ధం. అదే మన నినాదం.రాబోయే ఎన్నికల్లోప్రజాశాంతి పార్టీ, కే ఏ పాల్ నాయకత్వంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ…
C1a16d98 8f03 4041 84b9 A1c294f563a8

KA పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు

. సాక్షిత :_దానం నాగేందర్, తాతమధు ఎలక్షన్ కమిషన్ కు వార్నింగ్ ఇస్తున్నారు.బానిస బతుకు వద్దు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజశాంతి పార్టీలో జాయిన్ అవ్వు.కాంగ్రెస్ బి టీమ్ BRS పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలువవు.ఆశావాహులు అందరూ 10వేలు కట్టి బి…

You cannot copy content of this page