షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ పూర్తి కావడానికి…
వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదన్న షర్మిల ఐదేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశాడని మండిపాటు నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నాడని విమర్శ
సాక్షిత :ఆరోగ్యశ్రీలో మరో ముందడుగు*తండ్రిని మించిన పాలనతో జగనన్న సరికొత్త చరిత్ర*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని *రాష్ట్ర ప్రజలకు ఇకపై రూ.25లక్షల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల ఎత్తు మేర వర్షపు నీరు వచ్చి చేరడంతో పూర్తిగా మునిగిపోయింది
ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, కొత్తూరు గ్రామం వద్దగల శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఇటీవల రెండు రోజుల నుంచి అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మొదటి సొరంగము పాక్షికంగా నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల…
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామంలో మాజీ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సుంకర సత్యనారాయణ ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్నారు. ఆయన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాత్రి పరామర్శించారు. ఆయన త్వరితగతిన పూర్తిగా కోలుకోవాలని…
A golden future for our children only if we leave Natu Sara completely నాటు సారాను పూర్తిగా విడిచి పెడితేనే మన పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించగలం జిల్లా ఎస్పీ. నాటు సారా విడిచి సమాజంలో ఒక…