జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు…

బలిజ భవనం నాకు దేవాలయంతో సమానం, మీ పిల్లల భవిష్యత్తు

బలిజ భవనం నాకు దేవాలయంతో సమానం, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేయండి, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు నేను అందిస్తాను – MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి వంగవీటి మోహన్ రంగా కాలనీ లో…
Whatsapp Image 2024 01 30 At 5.22.28 Pm

చలికాలం.. పిల్లల రక్షణపై మెగా హాస్పిటల్ డా. చైతన్య రెడ్డి సూచనలు

చలికాలం వేళ పిల్లల చుట్టూ వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని శంకర్‌పల్లి పట్టణ పరిధిలోని మెగా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. చైతన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డా. చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టడం, బయట పిల్లలను…
Whatsapp Image 2024 01 24 At 2.49.56 Pm

బడి బాగు బాధ్యత నాది.. పిల్లల చదువుల బాధ్యత మీది

మునుగోడు మండలం కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో రూ. 30 లక్షలు వెచ్చించి, నూతనంగా నిర్మించిన 3 తరగతి గదులను ప్రారంభించిన ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డి … మునుగోడు…

పిల్లల చదువు కోసం 150000 రూ తో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్ కు పెయింటింగ్ వేయించిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట కొర్లకుంట గ్రామాలలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. కిచెన్ షెడ్ లకు ఎంపీపీ రవీందర్ గౌడ్ 150000 రూ సొంత నిధులతో బిల్డింగ్ లకు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ వేపించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ…

చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం..

చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం.. ‘100 శాతం సబ్సిడీ‘పై 1.30 లక్షల చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన భౌరంపేట్ BRS పార్టీ నాయకులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై…

చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం..

100 శాతం సబ్సిడీ‘పై 1.30 లక్షల చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన భౌరంపేట్ BRS పార్టీ నాయకులు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై 1.30 లక్షల చేపపిల్లలను…

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీలో భాగంగా బౌరంపేట పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి జరిగింది ….. సాక్షిత : నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద…

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ

సాక్షిత : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలి – డా. మమత రఘువీర్

మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలి – డా. మమత రఘువీర్. — పోక్సో, రేప్ కేసులలో బాధిత మహిళల పట్ల దర్యాప్తు విధానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పట్ల శిక్షణా కార్యక్రమం — హాజరైన జిల్లా అధికారులు,…

You cannot copy content of this page