విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే కేఏ పాల్ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తంగా రూ.1.86 లక్షల సొమ్ము మాత్రమే ఉంది.…
లోక్ పాల్ కు ఛైర్పర్సన్గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్.
వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అంతేకాకుండా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. జగన్ సిద్ధమా అంటున్నాడు. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడని మండిపడ్డారు. టీడీపీ-జనసేన, వైసీపీలు బీజేపీ…
. సాక్షిత :_దానం నాగేందర్, తాతమధు ఎలక్షన్ కమిషన్ కు వార్నింగ్ ఇస్తున్నారు.బానిస బతుకు వద్దు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజశాంతి పార్టీలో జాయిన్ అవ్వు.కాంగ్రెస్ బి టీమ్ BRS పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలువవు.ఆశావాహులు అందరూ 10వేలు కట్టి బి…
KA Pal who filed a PIL in the High Court on Kamareddy Master Plan. కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.. విచారణ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు…
KA Paul who ran from the polling station పోలింగ్ కేంద్రం నుండి పరుగులు పెట్టిన కేఏ పాల్ మునుగోడు: ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న ఘటనల మధ్య అంత ప్రశాంతంగా కొనసాగుతుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర…