కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని,బిఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థి…
గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హల్లో నిర్వాహంచిన NSUI వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 31వ డివిజన్ ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ ప్రాంతంలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్యే . వెలంపల్లి. శ్రీనివాస్ , వైయస్సార్సీపీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో…
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం పటాన్చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడి లో భాగంగా రామచంద్రపురం పట్టణంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజి రెడ్డి 300వందల బిజెపి నాయకులు కార్యకర్తలతో…
సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి కళావెంకటరావు సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగిస్తుంది.చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు తెలిపారు.రామతీర్థం జంక్షన్…