ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…
సాక్షిత శంకర్పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని…
అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం. ఈ మేరకు సీఎం జగనన్న ఆదేశాలు ఇచ్చారు. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మైలవరం శాసనసభ్యులు వసంత…
ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వాక్యలు చేస్తున్న గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత తిరుపతయ్య కాంగ్రెస్ అభ్యర్థి మాటలతో భయాందోళన చెందుతున్న గద్వాల వ్యాపారస్తులు నడిగడ్డలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పాతకక్షలు, కుటుంబాల సమస్యలను పార్టీ…
వినాయకుని ఏర్పాట్లకు అన్ని నిబంధనలు పాటించాలి …జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహం ఏర్పాట్లుకు,,సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఎస్.హెచ్.ఓ అనుమతులు తప్పనిసరిగా ఉండాలిని. ఎస్పీ శ్రీ…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూగత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ…
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి,ప్రతి ఒక్కరు తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలి- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * సాక్షిత : ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూగత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ…
సాక్షిత ప్రతినిధి. భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో డా|| బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి…