పది లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు శుభాభినందనలు – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో పదో తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలో విజయ పరంపర కొనసాగించారని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెరుగైన వసతులు కల్పించామని, విద్యార్థులకు…

పది” ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం

జగిత్యాల, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని గత సంవత్సర ఫలితాకంటే మెరుగైన ఫలితమని ఆ పాఠశాల ప్రిన్సిపల్ మమత పేర్కొన్నారు. విడుదల చేసిన…

పది పరీక్షా ఫలితాల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచారు. పాఠశాల విద్యార్థుల్లో రౌతు మోనోవర్ష, పండగ లోహిత్ ఇద్దరు విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు. మాగం అనూష…

SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా…

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో…

పది లక్షల లంచంతో పట్టుబడ్డ శామీర్ పేట తహసీల్దార్.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితా: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…

ఏపీ ‘పది’ పరీక్షల్లో మార్పులు.. ఇకపై ఏడు పేపర్లు

ఏపీ ‘పది’ పరీక్షల్లో మార్పులు.. ఇకపై ఏడు పేపర్లు భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్ విడిగా జీవశాస్త్రం పేపర్ రెండింటిలోనూ కలిపి 35 మార్కులు సాధిస్తేనే పాస్ కాంపోజిట్ విధానం రద్దు ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగింపు…

టెలికాం నగర్ కాలనీలలో రూ.110.50 ఒక కోటి పది లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి మరియు టెలికాం నగర్ కాలనీలలో రూ.110.50 ఒక కోటి పది లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయంతో చెపట్టబోయే UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్…

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్ కాలనీ లో రూ. 10,00,000/- పది లక్షల రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్ కాలనీ లో రూ. 10,00,000/- పది లక్షల రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్ శ్రీమతి…

You cannot copy content of this page