రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.!
మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు క్రోసూరు మండలం ఊటుకూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం స్వయంగా తిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం…
సాక్షిత సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…
Implement Rs.5/- meal scheme in Srinivas Nagar శ్రీనివాస్ నగర్లో రూ.5/- భోజన పథకాన్ని అమలుచేయ్యండి.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. గాజులరామరం సర్కిల్ గాజులరామరం డివిజన్ శ్రీనివాస్ నగర్ చివరి బస్టాప్ వద్ద ప్రతిరోజు వందలాది భవన నిర్మాణ…
KCR Nutrition Kit” Scheme at Asifabad District Government Hospital తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గించడంతోపాటు మరియు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న నూతన పథకం “కేసీఆర్ పౌష్టికాహార కిట్”…