రిటైర్డ్ పంచాయతీ ఈఓ ఎస్. ఎస్ జాన్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని మద్రాసా పిల్లలకు పండ్లు, పలురోగులకు పాలు పండ్లు పంపిణి

రిటైర్డ్ పంచాయతీ ఈఓ S. S JOHN ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని అయన పెద్ద కుమారుడు షేక్. మగ్బుల్ జానీ భాషా మనవడు షేక్. వహీద్ రెహమాన్ జానీ ఆధ్వర్యంలో కారంపూడిలోని మసీదు మద్రాసాలో నిరుపేద పిల్లలకు పండ్లు పంపిణి చేయడం…

హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణి

వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మెట్టుగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలొ హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హరివిల్లు ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కష్ట…

పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో హెల్త్ కార్డ్స్ పంపిణి..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల చర్చ్ పాస్టర్స్ కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ మేరకు మమత ఆసుపత్రిలో ఉచిత వైద్యం నిమిత్తం 85 మంది చర్చ్ పాస్టర్ కు…

వికారాబాద్ పరిగి నియోజకవర్గం కు 300పట్టాల పంపిణి MLA మహేశరెడ్డి

వికారాబాద్ పరిగి నియోజకవర్గం కు 300పట్టాల పంపిణి MLA మహేశరెడ్డి

పోడు భూముల పట్టాల పంపిణి లో MP రంజిత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా లొ పోడు భూముల పట్టాల పంపిణి లో MP రంజిత్ రెడ్డి.

పోడు భూముల పట్టాల పంపిణి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా పోడు భూముల పట్టాల పంపిణి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

భూ హక్కు రీసర్వే వేగవంతం కొరకు ట్యాబులను పంపిణి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి* : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకము సమగ్ర రీ సర్వే వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన మన తిరుపతిలోని 102 సచివాలయాలకు శ్యామ్ సంగ్ గ్యాలక్సి ట్యాబులను అందించడం…

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి …

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి ….ఒంగోలు. 20-4-23 సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ భాష. షహనాజ్ దంపతులఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్డులోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో పేద ముస్లింలకు ప్రవాస…

స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి

యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు…

మైనార్టీ ఆడపిల్లలకు చీరల పంపిణి

వికారాబాద్ జిల్లా పెదా మైనార్టీ అడవిల్లలకు చీరాలపంపిణి కార్యక్రమం లొ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పాల్గొన్నారు.

You cannot copy content of this page