కౌలు రైతుల పొలాల్లో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో రైతులు గట్టన్న,చెన్నయ్య ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వరి పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 కంటే ముందున్న…

క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించిన ఏఈఒ నజ్మ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండల పరిధిలో నేరడ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఏఈఓ నజ్మ క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ ఎన్ని…

పంటలను పరిశీలించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

పెద్దపల్లి నియోజకవర్గం : రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు తెలంగాణ…

You cannot copy content of this page