తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే…
హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ…
చర్చనీయ వంశంగా రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఒకవేళ ఈరోజు తీర్పు వెలువరించకపొతే ఈ నెల 22న ప్రకటిస్తామని న్యాయ స్థానం పేర్కొంది.…
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది. కీలక రాష్ట్రాల్లో సీట్ల పంప కాలపైనా…
భద్రాద్రి వాసి త్రిష పూజిత నేడు జరిగిన అంతర్జాతీయ క్రికెట్ ఉ మెన్స్ ఐపీఎల్ ఆక్షన్ నందు గుజరాత్ జైంట్స్ ధకించుకున్నదిత్రిషా పూజిత క్రికెట్ పై మక్కువ తో హైదరాబాద్ లో నీ శ్రీనివాస్.మరెడుపల్లి నందు బేసిక్స్ నేర్చుకొని… రాజశేఖర్ …సలాం…
నాడు వెలవెల బోయిన పల్లెలను నేడు పచ్చని పల్లెలుగా కళకళలాడే విధంగా రూపకల్పన చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. పట్నంలో ఉండే లీడర్ కావాలా…. మీ అందరి మధ్య ఉండే ఎమ్మెల్యే కావాలా……
గిరిజన సోదరులకు జీవన ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించినది మన BRS ప్రభుత్వం ఒక్కటే ఆలోచన చేసి అభివృద్ధి చేసిన BRS పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారి మెజారిటీతో గెలిపించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండలం “పట్లూర్ తండా”…
నేడు భూపాలపల్లి జిల్లా లో మంత్రి కేటీఆర్ పర్యటన భూపాలపల్లి జిల్లాలోనేడు సోమవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. హైదరాబాదు నుంచి హెలీక్యాప్టర్లో ఆయన భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం, డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం , సర్వాయి…
ఏపీ: సీఎం జగన్ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. బుధవారం ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి…
నేడు జాతిపిత మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల వారి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు…