చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలును…
కావలి రూరల్ మండలం సిరిపురం వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి.. ఆదివారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షేక్ సుల్తాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు వైసీపీ ని వీడి భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు.. తెలుగుదేశం…
వైసీపీ పార్టీ పెద్దలు కాంగ్రెస్ నుండి మరలా సొంత గూటికి చేరు కున్న ..ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏ సీటు హామీ ఇచ్చారు ? సత్తెనపల్లి అసెంబ్లీనా ? గుంటూరు ఎంపీనా ?…మరో నాలుగు రోజుల్లో తేలనున్న సీట్ల పంచాయతీ.. కాంగ్రెస్ పార్టీలో…
వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అంతేకాకుండా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. జగన్ సిద్ధమా అంటున్నాడు. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడని మండిపడ్డారు. టీడీపీ-జనసేన, వైసీపీలు బీజేపీ…
ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అధికారులకు కోరారు. ఓ. ఆర్.ఎస్. ప్యాకెట్లు, హెల్త్ కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.…
అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ…
తెలంగాణ రాష్ట్ర గీతం గురించి సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్ప దంగా ఉందని ఎంఎల్సి కవిత అన్నారు. కవిత తన నివాసం లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడు జై తెలంగాణ అని కూడా అనలేదని విమర్శలు గుప్పించారు.…
సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజుల నిర్వహించాలనే అంశంపై 5వ…
-జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈ నెల 5 నుండి ఇవిఎం ల ఫస్ట్ లెవల్ చెకప్ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.…
తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకొచ్చిన గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజానీకం… -ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ చేయమన్న ఎమ్మెల్యే నాని… గుడివాడ:గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుండి సమస్యల అర్జీలను…