ప్రజా సమస్యల పరిష్కారం నిర్వహించిన గ్రివేన్స్

Redressal of Grievances held by Raza సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: బాధితుల ఫిర్యాదు ఆనంతరం పోలీసు అధికారుల తీసుకుంటున్న చర్యలు, కేసు విచారణలో వాస్తవాలను, ఫిర్యాదుదారులకు వివరించాలని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా,,శభరిష్ అన్నారు .ప్రజా సమస్యల పరిష్కారం…

మైనార్టీ రెజిస్ట్రేషన్ స్కూల్లో నిర్వహించిన నేషనల్ ఎడ్యుకేషన్ మైనార్టీ వెల్ఫేర్ డే

National Education Minority Welfare Day organized in Minority Registration School కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ రెజిస్ట్రేషన్ స్కూల్లో నిర్వహించిన నేషనల్ ఎడ్యుకేషన్…

బీపీ మండల్ విగ్రహావిష్కరణ కి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే

Bhumi Puja program was organized by the MLA for the unveiling of the statue of BP Mandal బీపీ మండల్ విగ్రహావిష్కరణ కి భూమి పూజ కార్యక్రమాము నిర్వహించిన ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీష సాక్షిత…

ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

Traffic police conducted counseling for auto drivers ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ : ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోనగరంలోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ అంజలి తమ సిబ్బందితో…

నాం నాయక్ తండాలో పాదయాత్ర నిర్వహించిన సబితా

Minister Sabita Indra Reddy organized the padayatra at Nam Nayak Tanda. నాం నాయక్ తండాలో పాదయాత్ర నిర్వహింన మంత్రి సబితా ఇంద్రారెడ్డి . మునుగోడు నియోజకవర్గంలోని ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం నాం నాయక్ తండాలో…

కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామోజు చంద్రమౌళి సత్యవతి దంపతులు

Sri Ramoju Chandramouli Satyavati couple performed special pujas in the month of Kartika కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉసిరి చెట్టు కార్తీక మాసం ప్రత్యేక పూజలు…

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా నిర్వహించిన 5కే వాక్

5K Walk organized on the occasion of World Stroke Day వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా నిర్వహించిన 5కే వాక్ లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్ద చెరువు, పల్నాడు బస్ స్టాండ్, మల్లమ్మ సెంటర్…

ఇంటింటి ప్రచారం నిర్వహించిన సీతక్క

సాక్షిత : మునుగోడు నియోజక వర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామములో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార…

బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలాయ్

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలాయ్ కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. వేదిక పై పలువురు ప్రముఖులు

మంచిర్యాల జిల్లా నస్పుర్ CC గేస్ట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం

District Level Review Meeting held at Naspur CC Guest of Manchiryala District మంచిర్యాల జిల్లా నస్పుర్ CC గేస్ట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు *…

You cannot copy content of this page