కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామోజు చంద్రమౌళి సత్యవతి దంపతులు

Spread the love

Sri Ramoju Chandramouli Satyavati couple performed special pujas in the month of Kartika

కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉసిరి చెట్టు కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామోజు చంద్రమౌళి సత్యవతి దంపతులు

మామిడాలపల్లి గ్రామంలో ఉన్న
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఈ రోజున కార్తీకమాసం సందర్భంగా
ఉసిరిక చెట్టు వద్ద
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజా, సామూహిక అన్నదానం ఉంది అన్నదానం కార్యక్రమం నిర్వహించువారు
శ్రీ రామోజు చంద్రమౌళి-సత్యవతి దంపతులు గార్లు,కావున ప్రియ భగవత్ బంధువులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉసిరిక చెట్టు వద్ద శ్రీవారిని పూజించి, దాన ధర్మాలు చేసి, తదనంతరం సామూహిక భోజనాలు చేసి కలియుగ ప్రత్యక్ష దైవం అయిన
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము, ఇట్లు, ఆలయ ఛైర్మన్&కమీటీ, దాచేపల్లి సత్యనారాయణ, మామిడాలపల్లి మరియు ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page