జిల్లాలో నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై సింగం వేట మొదలెట్టింది.. నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. కడపజిల్లా… ఎర్రగుంటలో ఆదివారం అర్ధరాత్రి వినాయకుడి నిమజ్జనం వద్ద జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో 4 పోలీసులను సస్పెండ్ చేసి, ముగ్గురికి…
పల్నాడు జిల్లా నలుగురు యువకులు అరెస్టు, 55 కేసు ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న ఈపూరు సెబ్ అధికారులు. వినుకొండ:- ఈపూరు యస్ఇబి స్టేషన్ పరిధిలోని రోంపిచర్ల మండలం బుచ్చిపాపాన్న పాలేం లో కొందరు యువకులు గోవా రాష్ట్రం నుంచి…
అన్నమయ్య జిల్లా:కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు గౌస్బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్బాషా రాజంపేట…
Four people, including a CI, have been suspended over the suicide incident at Rayadurgam police station రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ఘటనపై సి.ఐ సహా నలుగురు సస్పెన్సన్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య ఘటనపై…