నలుగురు యువకులు అరెస్టు

Spread the love

పల్నాడు జిల్లా

నలుగురు యువకులు అరెస్టు, 55 కేసు ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న ఈపూరు సెబ్ అధికారులు.

వినుకొండ:- ఈపూరు యస్ఇబి స్టేషన్ పరిధిలోని రోంపిచర్ల మండలం బుచ్చిపాపాన్న పాలేం లో కొందరు యువకులు గోవా రాష్ట్రం నుంచి మద్యం తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో, నలుగురు యువకులను అరెస్టు చేసి వారు అక్రమంగా నిల్వ చేసిన 52 కేసుల ఫుల్ బాటిల్స్, 2 కేసులు 1/2 బాటిల్స్, 1 కేసు 1/4 బాటిల్స్ మొత్తం 55 కేసుల మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపిన యస్ఇబి అధికారులు.

Related Posts

You cannot copy content of this page