భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…

అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే…

హైదరాబాద్, : కేంద్ర మంత్రి అమిత్‌ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.…

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్‌ విద్యార్థు లు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసు వారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పోలీసులు మాతృశ్రీ…

గొర్రెల స్కాం కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ…

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానిలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. జాయింట్ డైరెక్టర్ సుధింద్ర ఆధ్వర్యంలో నిందితుల విచారణ…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఉదయం ఈ కాల్పులు…

గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమ గాముల ఎంపిక

చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు. 2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఈ…

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ…

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్

జిల్లాలో నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై సింగం వేట మొదలెట్టింది.. నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. కడపజిల్లా… ఎర్రగుంటలో ఆదివారం అర్ధరాత్రి వినాయకుడి నిమజ్జనం వద్ద జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో 4 పోలీసులను సస్పెండ్ చేసి, ముగ్గురికి…

నలుగురు యువకులు అరెస్టు

పల్నాడు జిల్లా నలుగురు యువకులు అరెస్టు, 55 కేసు ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న ఈపూరు సెబ్ అధికారులు. వినుకొండ:- ఈపూరు యస్ఇబి స్టేషన్ పరిధిలోని రోంపిచర్ల మండలం బుచ్చిపాపాన్న పాలేం లో కొందరు యువకులు గోవా రాష్ట్రం నుంచి…

You cannot copy content of this page