నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్

Spread the love

జిల్లాలో నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై సింగం వేట మొదలెట్టింది..

నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్..

కడపజిల్లా…

ఎర్రగుంటలో ఆదివారం అర్ధరాత్రి వినాయకుడి నిమజ్జనం వద్ద జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో 4 పోలీసులను సస్పెండ్ చేసి, ముగ్గురికి మెమో దాఖలు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఒక కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు. సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, కృష్ణంరాజులకు ఎస్పీ మెమో దాఖలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page