హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ఫేక్ కరెన్సీ ముఠా లు బయట పడుతున్నా యి. ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇది, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కారులో…
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో.. ఒక విద్యార్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్కు పట్టుబడ్డారు. దీంతో పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ విజయలక్ష్మి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారామయ్య…
కోదాడ,హుజూర్ నగర్ మీ సేవ కేంద్రాల లో నే తయారీ…కోదాడ లో ఒకరు…హుజూర్ నగర్ లో మరొకరు ఎకరానికి 3 వేలు ఇస్తే చాలు నకిలీ పట్టా బుక్ రెడీ ఎగబడి నకిలీ పాసు బుక్ లు చేయించుకుంటున్న ప్రజలు ఒక్కొక్కరి…
12 మంది నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. ఆరు జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువ పాస్పోర్టులు పొందినట్లు గుర్తింపు.. పోలీస్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు.. పలువురి ఎస్బీ,…
జ్యోతిష్యం పేరుతో మహిళలను లోబర్చుకుంటున్న బాబా.. ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు.. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోసం చేస్తున్న ఫేక్ బాబా. జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలు చేస్తూ మోసాలు.
నకిలీ వేలిముద్రలతో బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. ఐదుగురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్ కడప: నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు..…
నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు — నకిలీ పత్తి విత్తనాల సరఫరా చేసేముఠా అరెస్ట్ — 1 కోటి 80 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత — నకిలీ విత్తనాలు అందుకే…
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు — నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు – యస్.పి కె.అపూర్వ రావు. — 8 క్వింటాల 45 కిలోల ముడి పత్తి విత్తనాలు,444 ప్యాకెట్లు (2 క్వింటాలు) స్వాధీనం…
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు సైదాపూర్ మండలం సైదాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదిక సైదాపూర్ లో జరిగిన ఫర్టిలైజర్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో నకిలీ, విత్తనాలు మందులు నిషేధిత విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు…
చిట్యాల సాక్షిత ప్రతినిధి నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల ఎస్.ఐ ఎన్. ధర్మ తెలిపారు. రైతులకు నకిలీ విత్తనాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాలతో ఎస్. ఐ ఎన్.ధర్మ మండల వ్యవసాయ అధికారి గిరిబాబు…