డివిజన్ అభివృద్దే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం…కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి…

కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పరిరక్షణే ధ్యేయంగా కదిలిన అఖిలపక్షం

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో పోర్టు సీఈఓ జీజే రావును కలిసిన అఖిలపక్షం నేతలు అఖిలపక్షంలో బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ నాయకులు

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్ఆర్…

తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పనిచేద్దాము – ఎమ్మెల్యే భూమన

అభివృద్ది పనులకు బడ్జెట్ ఆమోదం – మేయర్ శిరీష, కమిషనర్ హరిత*ప్రజాభివృద్దికి కౌన్సిల్ కృషి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ ఆమోదానికి, చేయాల్సిన తిరుపతి అభివృద్ది పనులు కోసం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సాధారణ…

భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా

మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారాం కాలనీ, మాతృ శ్రీ నగర్,గోకుల్ ప్లాట్స్ కాలనీలలో రూ.87.00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్…

You cannot copy content of this page