మే డే వేడుకల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి సాక్షిత : మే డే దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండ్ల పోచంపల్లి లోని అపెరెల్ పార్క్ వద్ద ఐయన్టీయూసి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు…
మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…
వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పురస్కారాల అందజేత -వాలంటీర్ల సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో అలాగే పురసేవలను స్థానికంగా తమ నివాస ప్రాంతా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు జగన్…
మహబూబ్ నగర్: మన దేశానికి భరోసాగా ఉండేది, రక్షణగా నిలిచేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.మంగళవారం పద్మావతి కాలనీ లోని ఆమె స్వగృహంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు నుంచి…
మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కిష్టాపూర్ లో మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి , మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ…
గుమ్మడిదలలో ఘనంగా ఊరురా చెరువుల పండుగగుమ్మడిదల : గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన చెరువుల పునరుద్ధరణ కోసం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం చిన్న నీటిపారుదల రంగంలో విప్లవాలు సృష్టించిందని, దేశానికి ఆదర్శంగా నిలిచిందని పటాన్చెరు…
దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం – ఎమ్మెల్యే చిరుమర్తి — దేశమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు — నకిరేకల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం నకిరేకల్ సాక్షిత ప్రతినిధి దేశమే అబ్బురపడేలా…
దేశానికి డిక్చూచి తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు దేశంలో గుణాత్మకమైన మార్పు అనివార్యం కేసీఆర్ పాలనకు బ్రహ్మ రథం 50 వేల నీరు సముద్రం పాలు తమాషా చూస్తున్న దేశ పాలకులు దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు…
దేశానికి వెన్నుముక రైతన్న…రైతులలో స్ఫూర్తి పెంపొందించేందుకు రైతుబండి…10 లక్షల రూపాయలతో రైతు ఎడ్ల బండి ప్రతిమ ఆవిష్కరణ…ఎమ్మెల్యే దాసరి
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చే రైతు చిహ్నం వారిలో స్ఫూర్తిని నింపే విధంగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు.మంగళవారం సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో 10 లక్షల రూపాయలతో అధునాతనంగా నిర్మాణం చేపట్టిన ఎడ్ల…
సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బోయ గూడ లోని రైల్వే కళారంగ్ వేదిక ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…