హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఏడుపాయలు దుర్గ భవాని ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి…
బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు..మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని.. సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన…
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్ కాంతర ఫేం రిషబ్ శెట్టి . ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ దర్శన అనంతరం…
సాక్షిత : *ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు ◆ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ,ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో…
కొదురుపాక, దేవునిపల్లి (నిమ్మనపల్లి) గ్రామంలో శ్రీ.నంభులాద్రి లక్ష్మి నరసింహ స్వామీ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు . అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ…
ములుగు జిల్లా: మేడారం మహా జాతరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దర్శించు కున్నారని, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో…