సాక్షిత ; వచ్చే నెల 16 వ తేదీన జరిగే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 250 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి…
సాక్షిత : జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…
సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు
సాక్షిత : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి…
ఈనెల 30వ తేదీన జరిగే శ్రీరామ నవమి వేడుకలకు రావాల్సిందిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని…
The Telangana State Government will undertake the 2nd phase of Kanti Velam on the 18th of this month తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 వ తేదీన చేపట్టనున్న 2వ విడత…
On the 5th of this month, there will be large-scale celebrations across the city సాక్షిత : ఈనెల 5 వ తేదీన నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,…