రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధమైంది ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభమౌతాయని ఆమె తెలిపారు ఇప్పటికే ప్రారంభమైన పలు…
న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు -ఎస్సై నాగుల్ మీరా ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగుల్ మీరా అన్నారు. పోలీస్ ఖమ్మం కమిషనరేట్ ఉత్తర్వుల ప్రకారంగా రహదారులు, బహిరంగ ప్రదేశాలలో గుర్తుతెలియని…
మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ఇంటింట సరఫరా ఖచ్చితంగా జరగాలి త్వరలో మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలకు జీపిఎస్ ఏర్పాటు రేషన్ అందలేదని ఫిర్యాదులు వస్తే జెసిలదే బాధ్యత ప్రతి నెలా మండల స్థాయిలో తహసిల్దార్, జిల్లా స్థాయిలో జెసిలు పిడిఎస్ పంపిణీపై…
తిరుపతి నగరములో ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైనదని, ప్లాస్టిక్నియంత్రణ సరిగా అమలు జరుగుటలేదని పలు పిర్యాదులను అనసరించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు హరిత ఐఏఎస్ ఆదేశాలమేరకు ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుఖాణాలపై, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుఖాణాలపై ఆకస్మిక…
సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపైన భవన నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు.…
Strict action will be taken against anyone who behaves out of bounds. Kurnool District SP హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవు .కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ సాక్షిత…