Private travel bus overturned, two children died. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం.. Bus Accident: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు…
నల్గొండ జిల్లానల్గొండ జిల్లాలో తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 38…
దువ్వూరు మండలం గుడిపాడు వద్ద కడప కర్నూల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి పొలంలోకి వెళ్లిన లగ్జరీ జగన్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ..
ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు, ఒకరికి కాలు విరిగి దాదాపు15 మందికి స్వల్ప గాయాలు… హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన ఘటన… బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికులు… గుడిపాడు గ్రామ ప్రజలు సంఘటన…