జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు

గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చతిస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు…

సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో జరిగిన ఘటన

హత్నూర: సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్‌‌ పరిశ్రమలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, నలుగురు కార్మికులు ఇప్పటికే మృతి చెందగా.. తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయసిబ్బంది గుర్తించారు.…

నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి Narendramodi.

Whatsapp Image 2023 12 04 At 12.16.57 Pm

పల్నాడు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు.

మిచౌంగ్ తుఫాన్ వల్ల విస్తృతంగా వర్షాలు పడనున్న నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి, రేపు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈదురు గాలులతో…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఎంపీ నామ నాగేశ్వరరావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నుంచి హుటాహుటిన ఖమ్మం బయలు దేరిన బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత…

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందని కోమటిరెడ్డి

హైదరాబాద్‌: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కాసేపట్లో హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ…

జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి..చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి..భూ నిర్వాసిత రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలి..రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బహిరంగ లేఖఏలూరు మార్చి 24:జిల్లాకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్…

కర్నూల్ జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమక్షంలో శిష్ట్లా లోహిత్

Shishtla Lohit in the presence of TDP chief leaders and activists of Kurnool district కర్నూల్ జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమక్షంలో శిష్ట్లా లోహిత్ నుఅభినందిస్తున్న చంద్రబాబు కర్నూల్, : రాష్ట్రంలో కార్యకర్తల సంక్షేమానికి…

You cannot copy content of this page