ప్రజల పట్ల కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం.. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా కమిట్ అయి ఉన్నారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. గండేపల్లి – గొట్టుముక్కల గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం…
*సాక్షితతిరుపతి నగరం:మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ/వార్డు సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి…
సాక్షిత*తిరుపతి నగరం:టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లెలో సాయంత్రం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు పాలాభిషేకం నిర్వహించారు.…
దేశ రాజకీయాల్లోనే జగనన్న ఓ సంచలనం ఎమ్మెల్యే ప్రసన్న మహానేత వారసుడు మన కోసం దిగి వచ్చిన నాయకుడు జగనన్న మళ్లీ తిరిగి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజుపాలెంలో 20వ తేదీ 40 మంది వేద పండితులతో మహా…
గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో కోటి 64లక్షల జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని
*-ప్రజల జీవన పరిమాణాలకు అనుగుణంగా జగనన్న లేఅవుట్లు అభివృద్ధి చేస్తు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం…. గుడ్లవల్లేరు05:మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులు కోటి 64 లక్షల నిధులతో చేయునున్న రక్షిత మంచినీటి సరఫరా…
రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..* పేదలకు ఆరోగ్య భరోసా.. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు : MLA డాక్టర్…
పేద ప్రజలకు అండ వైస్సార్సీపీ జెండా.. నరసరావుపేట పట్టణంలోని 11వ వార్డులోని 14.60 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా, 1.08 కోట్ల రూపాయలతో వార్డులోని మరమ్మత్తులు పనులు చేశాం.. 13వ వార్డులోని 9.45 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి చెయ్యగా…
సాక్షిత తిరుపతి నగరం:అభివృద్ధి, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావలంటే నినాదంతో తిరుపతిలో మధ్యాహ్నం…
జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉష శ్రీ చరణ్ భారీగా అవినీతి చేశారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి దగ్గర ఉన్న…
ప్రతి పేదవానికి మెరుగైన ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యంతో జగనన్న వైద్య రంగంలో విప్లవాతకమైన మార్పు తీసుకువచ్చారని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. స్థానిక నెహ్రు నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఉదయం జగనన్న…