వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ..…
సాక్షిత : కోవూరు ఆడపడుచుని, ఇక్కడ అవినీతి లేకుండా చేస్తా .. 100 కుటుంబాలకు పైగా చేరిక కోవూరు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు జక్కం రెడ్డి కృష్ణారెడ్డి, కాటంరెడ్డి కృష్ణారెడ్డితో…
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ★ షాద్ నగర్ నియోజక వర్గం లోని కేశంపేట మండల నిర్దవెల్లి టిఆర్ఎస్ పార్టీకీ చెందిన ఎంపీటీసీ దిద్దెల కిష్టమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి…
వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి. ఆమెతో పాటు 15 మంది సర్పంచ్ లు, 17 మంది ఎంపిటిసిలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక..
శంకర్పల్లి మండల మరియు మున్సిపాలిటీలోబిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ధర్మన్న వెంకట్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్…
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం టి అన్నవరం గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన భీమనాధం నాగరాజు , భీమనాధం బాలకోటయ్య వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరారు. , శాసనసభ్యులు…
పత్రికా ప్రకటన తేది :-27-11-2023 BSP పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక…. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య…. ఈరోజు భద్రాచలం శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య గారి సమక్షంలో BSP నాయకులు…
భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య సమక్షంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక …. సాక్షిత : భద్రాచలం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో ముస్లిం మైనారిటీ సంఘం నుండి 50 కుటుంబాలు ఎమ్మెల్యే పొడెం…
గుమ్మడిదల మండలం అన్నారం వడ్డెరలు బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. నీలం మధు సమక్షంలో వారు బీఎస్పీ కండువా కప్పుకుని పార్టీ లో చేరారు. బహుజనులకు అధికారం దక్కితేనే బడుగులకు మంచి జరుగుతుందని…