అభివృద్ధి ని చూసి ఆకర్షితులై పార్టీ లోకి చేరిక

Spread the love

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం టి అన్నవరం గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన భీమనాధం నాగరాజు , భీమనాధం బాలకోటయ్య వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరారు. , శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తెలుగుదేశం పార్టీకి కంచుకోట గా ఉన్న అన్నవరం నుండి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్టీ లోకి చేయటం చూస్తుంటే, కులం, మతం, ప్రాంతం, పార్టీ లు చూడకుండా అభివృద్ధి సంక్షేమం ను గుమ్మంముందు కు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని చూసి పార్టీ లో చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనామని మరియు వినుకొండ అభివృద్ధి ప్రధాత బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న అభివృద్ధి ని ఆకర్షితులైనామని తెలిపారు..

Whatsapp Image 2023 11 28 At 9.22.24 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page