కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ బిజెపి నేతలుమహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ కి చెందిన సుబ్బారావు కి వైద్య చికిత్స నిమిత్తం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ కి చెందిన సుబ్బారావు కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 60,000/- అరవై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన…

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి పద్మ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి పద్మ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,50,000/- ఒక లక్ష యాబై వేల రూపాయల…

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్ పల్లి స్వర్ణ భారతి కాలనీ కు చెందిన బిక్షపతి

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో న్యూ బోయిన్ పల్లి స్వర్ణ భారతి కాలనీ కు చెందిన బిక్షపతి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .70,000/-, విలువగల…

వైసీపీలో చేరనున్నకడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత

వైసీపీలో చేరనున్నకడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు…

కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన

కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు తెలిపిన వివరాలు ఆదివారం సాయంత్రం మోకిల భారత్ పెట్రోల్ పంపు వద్ద టాటా హరియర్ కారు (TS 34 J 0070) ను…

వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు

తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా విభాగం నిఘా తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు సమచారం అందించండి ——-…

కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు

డీల్లీ: లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో…

పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాకలిశారు.
Whatsapp Image 2023 11 14 At 7.31.15 Pm

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ కాలనీ, బస్తీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ కాలనీ, బస్తీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె .పి.వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ కాలనీ లలో మౌలిక సదుపాయాలు…

You cannot copy content of this page