హైదరాబాద్: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.‘‘దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..…
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నాగాలాండ్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని మండిపడ్డారు. మౌలిక వసతుల…
The trend of looking down on small magazines should change. చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి మారాలి. –చిన్న పత్రికల జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కి వినతిసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:…