84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్​ పరీక్షలు

8th class exams at the age of 84 మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ చదువుకు వయసుకు సంబంధం లేదని…

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్ లను ప్రారంభించిన ఎస్. పి .ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం .ఎస్ .పి .ఆర్ గ్లోబల్…

ఒకరు మాస్.. మరొకరు క్లాస్.. ఢీ అంటే ఢీ అంటున్న పల్నాడు నేతలు

ఒకరు మాస్… మరొకరు క్లాస్.. ఒకరు మీసం తిప్పి తొడకొడితే.. మరొకరు అందరికి నమస్కారం పెడుతూ ముందుకు సాగుతుంటారు. ఒకర గ్రామ సభల్లో అనర్ఘళంగా మాట్లాడితే, మరొకరు కార్నర్ మీటింగ్స్‌లో తనదైన శైలిలో హితబోధ చేస్తుంటారు. ఆ ఇద్దరూ నేతలు వచ్చే…

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విచక్షణారహితంగా చితకబాదాడు. ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు టీచర్…

టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన గొంగళ్ళ రంజిత్ కుమార్

గట్టు మండల కేంద్రంలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ బోధనలో ప్రావీణ్యం నేర్పుటకు గానూ ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్…

జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్

సాక్షిత : స్థానిక మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణంలో నూతనంగా ఏర్పాటుచేసిన జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్ చేసిన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు…

క్లాస్ రూంలోనే కత్తులతో పొడుచుకున్న విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో కలకలం.. క్లాస్ రూంలో ఎగ్జామ్ రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. టీచర్ ముందే కత్తులతో దాడి చేసుకున్నారు. సాయి అనే విద్యార్థిని మరో విద్యార్థి శంకర్ చాకుతో పొడవడంతో…

డిజిటల్ క్లాస్ రూమ్స్ ను మంత్రి మల్లారెడ్డి

సాక్షిత : నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులు,ఆర్వో ప్లాంట్, ఫర్నిచర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE