కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో డివిజన్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు…. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తనను రాష్ట్రంలోనే రెండవ భారీ మెజార్టీ…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లపూర్ డివిజన్ పరిధి పర్వత్ నగర్ లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ * ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు సమస్యలపై డ్యూటీ డాక్టర్ విజయచంద్ర ని మరియు సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకోవడంతో స్టాఫ్ నర్స్ లను పెంచాలని, హాస్పిటల్…
కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు మూడోసారి అత్యంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు…
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే స్థానికేతర అభ్యర్థులకు కేటాయించిన టిక్కెట్ల విషయంలో అంతర్గత కుమ్ములాట నడుస్తోంది. మూసాపేట డివిజన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా, మహ్మద్ సజ్జాద్, శశాంక్, సాయిరాం,…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో పాదయాత్ర ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , గాయత్రి నగర్, జ్యోతి నగర్, వెంకట సాయి గ్రీన్ సిటీలలో అన్ని విభాగాల…
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ..ఇందులో ప్రధానంగా పిఆర్ నగర్.. బబ్బుగూడ… అవంతి నగర్ తోట.. స్నేహపురి కాలనీలో పలు సిసి మరియు బీటీ…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర అనుసరించి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ…
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.. అనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో మొత్తం అన్ని విభాగాల అధికారులతో ఈ ఐదు రోజులు జరిగిన పాదయాత్రకు సంబంధించి సమీక్ష…
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాలుగో రోజు ఓల్డ్ బోయిన్పల్లి లోని పాదయాత్ర నిర్వహించారు… ఈ కార్యక్రమంలో భాగంగా అంజయ్య నగర్, పాములు బస్తి ,హరిజన బస్తి ,అంజయ్య నగర్, అస్మత్ పేట.. మొదలగు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను…
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో దళిత బంధు పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి దాదాపు 1100 మంది దళితులు హాజరయ్యారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో…