జాజిరెడ్డిగూడెం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామెల్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, జాజిరెడ్డిగూడెం మండలం,జాజిరెడ్డిగూడెం గ్రామం ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

సాక్షిత : సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, , తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మచీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారందరికే ఈ చీరల పంపిణీకి…

గణనాధుని పూజలో పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని సింగారపు కాంప్లెక్స్ దగ్గర శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుని పూజలో పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,…

శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన…

మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధి లోని మెట్కాని గూడ 242 బూత్ లో బూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి నివాసంలో ‘మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని…

గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వయించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి

సాక్షిత : గుడ్ మార్నింగ్ కుత్బుల్లాపూర్ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బండారి లేఔట్ లో నీలాద్రి అపార్ట్మెంట్స్, బాలాజీ, సుమన్ సాయి, వేంకటాద్రి హైట్స్, చరణ్ అపార్ట్మెంట్స్, స్ప్లీన్డ్ర్స్ వాసులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని నిన్న రాత్రి…

సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు…

గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి

సాక్షిత ; సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పోట్లపూడి సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించి, విలుకానిపల్లి, గాంధీనగర్, లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ అందత్వ నివారణ చర్యలో బాగంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ…

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి కొలను సునీత-వెంకటేష్ గౌడ్ స్థానిక సర్పంచ్ బోయపల్లి వాణి శ్రీనివాస్…

You cannot copy content of this page