సాక్షిత న్యూస్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరుమల కుంట గ్రామంలో టిడిపి కార్యకర్తల సమావేశం తిరుమల కుంట గ్రామపంచాయతీలో గల తిరుమల కుంట కాలనీ వద్ద తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు పర్స రమేష్ మరియు మడకం అంజి ఆధ్వర్యంలో తెలుగుదేశం…
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గం రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం
సాక్షిత : మూసాపేట్ లోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసిఆర్ అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి..సంక్షేమ పనులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మూసాపేట్ డివిజన్ ను వందల…
సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. త్వరలోనే ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి…
Congress Party – Meeting of key workers under the leadership of Mohammad Saheb Hussain వీణవంక మండలంలోని పలు గ్రామలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం
Shishtla Lohit in the presence of TDP chief leaders and activists of Kurnool district కర్నూల్ జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమక్షంలో శిష్ట్లా లోహిత్ నుఅభినందిస్తున్న చంద్రబాబు కర్నూల్, : రాష్ట్రంలో కార్యకర్తల సంక్షేమానికి…
Activists in the presence of Chandrababu in the meeting held at The Maurya Inn in Kurnool కర్నూల్ లోని ది మౌర్య ఇన్ లో జరిగిన సమావేశంలో చంద్రబాబు సమక్షంలో కార్యకర్తలసంక్షేమంపై మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర…