కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం…

హనుమకొండ జిల్లా – ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు, మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.

కాజీపేట సెయింట్ గాబ్రియేల్ స్కూల్ నుంచి మేడారం వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన ఏవియేషన్ అధికారులు.

కాజీపేట నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైలు.

సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరనున్న రైలు.

హుస్నాబాద్, కాజీపేట లో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభలు

వరంగల్‌ హుస్నాబాద్‌: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఉదయం 10 నుంచి 11.25…

వరంగల్ – హనుమకొండ – కాజీపేట లోని ఫాతిమా మాత 70 ఏళ్ళ ఉత్సవాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

వరంగల్ – హనుమకొండ – కాజీపేట లోని ఫాతిమా మాత 70 ఏళ్ళ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *సాక్షిత : ఫాతిమా మాత ను…

You cannot copy content of this page