చేవెళ్ల: ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: సీఐ లక్ష్మారెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని…

పరిగి నియోజకవర్గం లో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీసం వేతనం చెల్లించాలి

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీసం వేతనం చెల్లించాలి

తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (RP) సంఘం మెప్మా వారు వారికి కనీస వేతనం అమలు

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి వికారాబాద్ పట్టణ తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (RP) సంఘం మెప్మా వారు వారికి కనీస వేతనం అమలు చేయాలనీ, వారి సమస్యలు పరిష్కరించాలని, ఎమ్మెల్యే…

ఎస్సై కనీసం క్వాలిఫై అయిన వారికి షూస్ టీ షర్ట్స్ అందజేయడం జరిగింది

Shoes t-shirts are given to those who are least qualified by SSI సాక్షిత : ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం లో వివిధ గ్రామపంచాయతీలో ఎస్సై కానిస్టేబుల్ క్వాలిఫై అయినవారికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో* షూస్ టీషర్ట్స్…

సీపీఎస్ ఉద్యోగులకు పదివేల కనీస పెన్షన్ – ఏపీ సర్కార్ కొత్త ఆఫర్ ! తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. సీపీఎస్‌ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం…

You cannot copy content of this page