తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ గిరిజన కాలనీలో నిలిచిపోయిన జగనన్న కాలనీ ఇళ్లను పరిశీలించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల ఇళ్లల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి నుండి ప్రతి రూపాయి కక్కిస్తామన్న సోమిరెడ్డి
రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదు: సీఎం డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్ చెప్పారు మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్ నోరు విప్పలేదు
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్సభ ఇన్చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో పేరు రాని నేతలంతా…
హ్యాట్రిక్ ఎమ్మెల్యేకుశుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కొంపల్లిలో ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన డిప్యూటీ మేయర్ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు సురేష్…
రాఖీ పౌర్ణమి పురష్కరించుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు కి తన అక్క, చెల్లెళ్లు హైదరాబాద్ లోని తన నివాసంలో రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అదేవిధంగా కులమత అనే బేధం లేకుండా ముస్లీం మహిళ ఎమ్మెల్యే కి రాఖీ…
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని రాఖీ పౌర్ణమి సందర్బంగా బౌరంపేట్ లోని శ్రీకర స్కూల్ చిన్నారులు శంభీపూర్ కార్యాలయంలో కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ విద్యార్థులకు రాఖి పౌర్ణమి…
తాండూర్ పట్టణం ప్రగతి నివేదిక పురపాలక సంఘం, వివిధ సేవ కార్య క్రమాలు ద్వాక్రలోన్లు టైంకు కట్టిన గ్రూపులకు అవార్డులు తెలంగాణ ఉద్యమ కారుల కు సన్మామానం చేయిoచినమున్సిపల్ అధికారులు సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ ప్రగతి నివేదిక,పురపాలక…