ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

Three-tier security for vote counting పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల…

ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది

ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కోఠి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, అసెంబ్లీ…

జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి..

విజయవాడ: సీఎం జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు.. విజయవాడలో ‘గావ్‌ చలో అభియాన్‌’ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో…

ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు

ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ . టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా…

రామ్మోహన్‌రెడ్డిని గతం కంటే 10 వేల ఓట్ల ఎక్కువ మెజారిటీతో గెలిపించాలె: సీఎం కేసీఆర్‌ *

మక్తల్‌: సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఆయన చుట్టి వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార…

ఓట్ల కోసం పగటి వేషగాళ్ళు ఇళ్ళ ముందరకి వస్తే ప్రశ్నించండి..

9 ఏళ్లయిన డబల్ బెడ్రూమ్లు ఒక్కరికైనా ఇచ్చారా!? గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో మల్దకల్ మండలం సద్దలోని పల్లి గ్రామానికి చెందిన 30మంది BRS పార్టీకి చెందిన యువకులు భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి బిజెపి…

ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా

పల్నాడు జిల్లా రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని, ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి జీ.వీ ఆంజనేయులు…

ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి

పల్నాడు జిల్లా వినుకొండా రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని, ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి జీ.వీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE