పెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని

. ఏలూరు పెదవేగిపెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనిస్థానిక ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు.మండల స్థాయిలో వివిధ గ్రామాలలో పనిచేసే ఎం ఎల్ హెచ్ పి లు.ఏ…

రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి

రబీ ధాన్యం సేకరణకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం కావాలి … జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు . ఏలూరు, ఏప్రిల్,3: రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు పూర్తిస్ధాయిలో సన్నద్ధం అవ్వాలని జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు…

ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు

ఏలూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యత్వ నమోదు సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్, చల్లగుళ్ల సురేష్, రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ…

ఏలూరు జిల్లా ఎస్పీ ఐపీఎస్ విడో ఫండ్ చెక్కులను పంపిణీ చేసినారు*

Eluru District SP Rahul Dev Sharma distributed checks from IPS Widow Fund* సాక్షిత : ఏలూరు జిల్లాలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ అనారోగ్య కారణము వలన మరణించిన పోలీసు కుటుంబాల వారికి ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం…

ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గం ముదినేపల్లి మండలం లో బి.జే.పి. పార్టీ ప్రజాపోరు యాత్ర

BJP. Party Prajaporu Yatra Eluru District Kaikaluru Constituency Mudinepalli Mandal ఆంధ్రప్రేదేశ్ ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గం ముదినేపల్లి మండలం లో బి.జే.పి. పార్టీ ప్రజాపోరు యాత్ర,. బి.జే.పి. పార్టీ కిచెందిన ఏలూరు జిల్లా ఆద్యక్షులు సుధాకర్…

You cannot copy content of this page