ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గం ముదినేపల్లి మండలం లో బి.జే.పి. పార్టీ ప్రజాపోరు యాత్ర

Spread the love

BJP. Party Prajaporu Yatra Eluru District Kaikaluru Constituency Mudinepalli Mandal

ఆంధ్రప్రేదేశ్ ఏలూరు జిల్లా కైకలూరు నియోజక వర్గం ముదినేపల్లి మండలం లో బి.జే.పి. పార్టీ ప్రజాపోరు యాత్ర,. బి.జే.పి. పార్టీ కిచెందిన ఏలూరు జిల్లా ఆద్యక్షులు సుధాకర్ కృష్ణ ముఖ్య అతిధి గా జిల్లా ప్రధాన కార్యదర్శి ,కో ఇంచార్జీ కోటప్రోలు కృష్ణ ,కైకలూరు నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జీ పైడి పాటి శివశంకర్, కిసాన్ జిల్లా అధ్యక్షులు కీర్తిరాంప్రసాద్ ,కో ఇంచార్జీ లావేటి శివాజీ మండల ఇంచార్జీ చిలుకూరి నారాయణ,కట్ట రాఘవులు బలరాం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సత్యవోలునాగలక్ష్మి, ‘ఓ ‘బి ‘సి’మోర్చా జిల్లా ఆధ్యక్షులు జొన్నలగడ్డ రవి, జిల్లా ధార్మిక కో కన్వినీర్ మరియు కైకలూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జీ బి. బి. వి .నరసింహారావు ( భుజంగం) ,మేలిమి చిట్టి బాబు, పసుపులేటి నరసింహారావు, మరియు వివిధ గ్రామాల నాయకులు , కార్యకర్తలు, పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page