ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…
Whatsapp Image 2023 11 14 At 7.25.50 Pm

ఓబిఎస్ డిగ్రీ కళాశాలకు అకాడమిక్ ఎక్స్ లెన్స్ అవార్డు

ఉప్పల్ : ఉప్పల్ పరిధి హబ్సిగూడ లోని (ఓబిఎస్) ఒమేగా బిజినెస్ స్కూల్ డిగ్రీ కళాశాలకు 2022 – 2023 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ జి కృష్ణ కవిత ప్రకటనలో తెలిపారు.…

కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా, బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని సీఎం విచారం వ్యక్తం…

చీమలపాడు బాధితులకు 50లక్షలు ఎక్స్ గ్రెసియా చెల్లించాలి

చీమలపాడు బాధితులకు 50లక్షలు ఎక్స్ గ్రెసియా చెల్లించాలి— బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వల్లనే నలుగురు దుర్మరణం— ప్రాణనష్టానికి కారకులైన ఎమ్మెల్యే, ఎంపీలపై కేసు నమోదు చేయాలి— విలేకరుల సమావేశంలో జనసేనపార్టీ ఖమ్మం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ డిమాండ్ చేశారు సాక్షిత…

పినాకిని ఎక్స్ ప్రెస్

Pinakini Express పినాకిని ఎక్స్ ప్రెస్ లో సాధారణ పౌరుడిలా ప్రజల మధ్య, వారిలో ఒకడిగా ప్రయాణిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ పట్టణంలోని వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page