ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు.. పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై…
బిల్లు ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
3 రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి. జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన. రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటన.
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న వర్థన్నపేట శాససభ్యులు కేఆర్ నాగరాజు
హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, ధనసరి అనసూర్య (సీత్తక్క), పోన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్ మరియు…
నెల్లూరు జిల్లాలో వెంకటగిరి లో ఉదయం 11గంటలకు బహింరంగ సభలో మాట్లాడనున్న చంద్రబాబు. మద్యహ్నం కడప జిల్లా కమలాపురంలో మాట్లాడనున్న చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ మోతీనగర్ లో గల వారి విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ…
ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు… 7 అంశాల అజెండాతో కొనసాగిన సమావేశం.. పెద్ద ఎత్తున హాజరైన ఉమ్మడి జిల్లా ముస్లిం నాయకులు.. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు…
ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గూదే రాజశేఖర్..
125 – గాజుల రామారం డివిజన్ కి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మార్కండేయ దేవాలయం చైర్మన్, కుత్బుల్లాపూర్ సౌండ్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గూదే రాజశేఖర్ తో పాటు పలువురు ఎమ్మెల్యే కేపీ…
గుంటూరు లో జరిగిన జనసేన పార్టీ ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లా బిసి, యస్.సి & యస్.టీ ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వంచటం జరిగింది….ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అతిథిగా పాల్గొన్నారు….ఈ సంధర్బంగాఉమ్మడి గుంటూరు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నుంచి హుటాహుటిన ఖమ్మం బయలు దేరిన బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత…